సెప్టెంబర్ 12 నుంచి అదనంగా మరో 80 రైళ్ళు

September 05, 2020


img

రైల్వే ప్రయాణికులకు శుభవార్త! ప్రస్తుతం నడుస్తున్న 230 రైళ్ళకు అదనంగా ఈ నెల 12వ తేదీ నుంచి దేశవ్యాప్తంగా మరో 80 రైళ్లను నడిపించబోతున్నట్లు రైల్వేశాఖ ప్రకటించింది. వాటికి ఈ నెల 10 వ తేదీ నుంచి రిజర్వేషన్లు అందుబాటులోకి తెస్తామని రైల్వేబోర్డు ఛైర్మన్ వినోద్ కుమార్ మీడియాకు తెలియజేశారు. రైళ్ళలో ప్రయాణించేవారు యధాప్రకారం కరోనా జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుందని చెప్పారు. సెప్టెంబర్ 12 నుంచి మొదలయ్యే రైళ్ళ వివరాలు:



Related Post