ఏపీలో కరోనా భీభత్సం...ఒకేరోజు 3,963 కేసులు నమోదు

July 18, 2020


img

పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌లో కరోనా విలయతాండవం చేస్తోంది. గత 24 గంటలలో 23,872 శాంపిల్స్ పరీక్షించగా 3,963 పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. అంతేకాదు... ఒకెరోజులో ఏకంగా 52 మంది కరోనాతో మృతి చెందారు. ఇప్పటివరకు ఏపీలో ఈ స్థాయిలో పాజిటివ్ కేసులు, మరణాలు నమోదు కాకపోవడంతో కరోనా మహమ్మారి నియంత్రణలోనే ఉందని భావిస్తున్న అందరికీ పెద్ద షాక్ తగిలింది. 

ఏపీ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ఈరోజు విడుదల చేసిన హెల్త్ బులెటిన్ ప్రకారం ఏపీలో జిల్లాల వారీగా కరోనా కేసులు, మరణాల సంఖ్య: 

 

జిల్లా

కొత్త కేసులు

18/07

మొత్తం పాజిటివ్ కేసులు

యాక్టివ్ కేసులు

డిశ్చార్జ్

 

మృతులు

18/7

 

మొత్తం మృతుల సంఖ్య

శ్రీకాకుళం

182

2034

1261

757

0

30

విజయనగరం

118

1189

887

288

1

14

విశాఖపట్నం

116

1832

518

1284

2

30

తూర్పుగోదావరి

994

5499

4202

1251

12

46

పశ్చిమ గోదావరి

407

2944

1457

1446

5

41

కృష్ణా

130

3151

910

2147

8

94

గుంటూరు

214

4544

2112

2385

8

47

ప్రకాశం

266

1714

579

1105

4

30

కడప

145

2420

1082

1316

1

22

కర్నూలు

550

5681

3138

2427

0

116

నెల్లూరు

278

1995

1186

788

3

21

చిత్తూరు

343

4207

2750

1413

1

44

అనంతపురం

220

4504

1823

2616

7

65

వలస కార్మికులు

0

2461

311

2150

0

0

విదేశాల నుంచి తిరిగి వచ్చినవారు

0

434

44

390

0

0

మొత్తం

3963

44609

22260

21763

52

586


Related Post