మే 17వరకు లాక్‌డౌన్‌ పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ

May 01, 2020


img

ఊహించినట్లే కేంద్రప్రభుత్వం మరోసారి లాక్‌డౌన్‌ పొడిగించింది. మే 4 నుంచి 17వరకు రెండువారాల పాటు లాక్‌డౌన్‌ పొదిగిస్తున్నట్లు కేంద్ర హోంశాఖ శుక్రవారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సందర్భంగా శనివారం ఉదయం 10 గంటలకు ప్రధాని నరేంద్రమోడీ దేశప్రజలను ఉద్దేశ్యించి ప్రసంగించనున్నారు. 



Related Post