తెలంగాణలో కరోనా కేసులు (21, ఏప్రిల్ రాత్రి 8 గంటలు)

April 22, 2020


img

తెలంగాణ ప్రభుత్వం మంగళవారం రాత్రి 8.00 గంటలకు విడుదల చేసిన ప్రకటన ప్రకారం రాష్ట్రంలో కొత్తగా 56 కేసులు నమోదు అయ్యాయి. వాటితో కలిపి రాష్ట్రంలో మొత్తం 928 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. మంగళవారం 8 మంది ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటివరకు 194 మంది ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో 23 మంది కరోనాతో మృతి చెందారు. వివిద జిల్లాలలో నిన్న కొత్తగా నమోదైన కేసుల వివరాలు: 

జిల్లా

మంగళవారం కొత్తగా నమోదు అయిన కేసులు

సూర్యాపేట

26

జీహెచ్‌ఎంసీ

19

నిజామాబాద్‌

3

గద్వాల్

2

ఖమ్మం

1

మేడ్చల్

1

వరంగల్

1

ఆదిలాబాద్

2

రంగారెడ్డి

1

మొత్తం

56


Related Post