ఆదివారం ఉదయం ఆర్ధికమంత్రి హరీష్రావు శాసనసభలో తెలంగాణ 2020-21 సం.ల రాష్ట్ర బడ్జెట్ను ప్రవేశపెట్టారు. బడ్జెట్లో ముఖ్యాంశాలు:
మొత్తం బడ్జెట్ విలువ: రూ. 1,82,914 కోట్లు
పెట్టుబడి వ్యయం రూ. 22,061.18 కోట్లు
రెవెన్యూ మిగులు రూ. 4,482.18 కోట్లు
ఆర్థిక లోటు రూ. 33,191.25 కోట్లు
రెవెన్యూ వ్యయం రూ. 1,38,669.82 కోట్లు
బడ్జెట్లో వివిద వర్గాలకు వరాలు:
మహిళలకు వడ్డీలేని రుణాలు: రూ.1,200 కోట్లు
పాడి రైతులకు: రూ.100 కోట్లు
పంచాయతీల్లో 36 వేల పారిశుద్ధ్య కర్మచారుల వేతనం రూ.8,500 కి పెంపు
దేవాలయాల్లో ధూపదీప నైవేద్యాల కోసం: రూ.50 కోట్లు
ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు విదేశీ విద్యాభ్యాసం కోసం స్కాలర్షిప్: రూ.20 లక్షల ఆర్థికసాయం
ఎస్సీ, ఎస్టీ గృహావసరాలకు 101 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ సరఫరా
మార్కెట్ చైర్మన్ పదవుల్లో ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు
ఎస్సీ, ఎస్టీ కార్పొరేషన్ రుణాలు, మైక్రో ఇరిగేషన్ కోసం సబ్సిడీ రెట్టింపు
ఎస్సీ, ఎస్టీ ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు: రూ.338 కోట్ల పారిశ్రామిక రాయితీలు
ప్రమాదవశాత్తు చనిపోయిన గీత కార్మికుల కుటుంబాలకు రూ. 6లక్షల నష్టపరిహారం
గీత కార్మికుల చెట్టు పన్ను, పాత బాకీలు రద్దు
ఆర్టీసీ ఉద్యోగుల రిటైర్మెంట్ వయసు 60 ఏళ్లకు పెంపు
మహిళా పారిశ్రామిక వేత్తలకు ప్రోత్సాహకంగా వీ-హబ్
సంక్షేమ పధకాలకు కేటాయింపులు:
అన్ని రకాల పెన్షన్ల కోసం రూ.11,758 కోట్లు
రైతు బంధు పథకానికి రూ.14,000 కోట్లు
ఫీజు రీయింబర్స్మెంట్ కోసం రూ.2,650 కోట్లు
ఎస్సీ ప్రత్యేక నిధికి రూ. 16,534.97 కోట్లు
మైనారిటీ సంక్షేమానికి రూ. 1,518.06కోట్లు
ఎస్టీ ప్రత్యేక ప్రగతి నిధి కోసం రూ. 9,771.27 కోట్లు
వెనుకబడిన వర్గాల కోసం రూ. 4,356.82 కోట్లు
మత్స్యకారుల సంక్షేమానికి రూ.1,586 కోట్లు
ఎంబీసీల సంక్షేమానికి రూ.500 కోట్లు
కల్యాణలక్ష్మి, షాదీముబారక్: రూ.350 కోట్లు
మైనార్టీ సంక్షేమానికి: రూ.1,518 కోట్లు
హరితహారం: రూ.791 కోట్లు
విత్తనాల సబ్సిడీ: రూ.142 కోట్లు
సంపూర్ణ అక్షరాస్యత కోసం రూ.100 కోట్లు
శాఖలవారీగా కేటాయింపులు:
పంచాయతీరాజ్ శాఖ: రూ. 23,500 కోట్లు
మున్సిపల్ శాఖ: రూ.14,809 కోట్లు
సాగునీటి రంగం: రూ.11,054 కోట్లు
విద్యుత్ శాఖ: రూ.10,416 కోట్లు
చిన్న నీటిపారుదలశాఖ: రూ.600 కోట్లు
పాఠశాల విద్య: రూ. 10,421 కోట్లు
ఉన్నత విద్య: రూ.1,723 కోట్లు
గృహ నిర్మాణం: రూ.11,917 కోట్లు
పారిశ్రామిక అభివృద్ధి: రూ.1,998 కోట్లు
పోలీస్శాఖ: రూ.5,852 కోట్లు
వైద్యరంగం: రూ.6,186 కోట్లు
ఆర్అండ్బీ: రూ.3,494 కోట్లు
ఆర్టీసీకి రూ.1000 కోట్లు
అటవీశాఖ: రూ.791 కోట్లు
అభివృద్ధి పనులకు కేటాయింపులు:
మూసీ రివర్ ప్రాజెక్ట్: రూ.10,000 కోట్లు
మార్కెట్ ఇంటర్వెన్షన్ ఫండ్కు రూ.1,000 కోట్లు
పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్ నిర్మాణానికి రూ. 550 కోట్లు
గ్రామాల్లో సీసీ రోడ్ల నిర్మాణానికి: రూ.600 కోట్లు
దేవాలయాల అభివృద్ధికి: రూ.500 కోట్లు
నియోజకవర్గాల అభివృద్ధికి: రూ.480 కోట్లు
రైతు వేదిక నిర్మాణానికి రూ.300 కోట్లు