తెలంగాణలో గత ఏడాది కరోనా మహమ్మారి విజృంభించినప్పుడు అధికారిక లెక్కల ప్రకారం గరిష్టంగా రోజుకి సుమారు 2,000 కేసులు నమోదవుతుండేవి...7-10 మంది కరోనాతో చనిపోతుండేవారు. కానీ ఇప్పుడు అధికారిక లెక్కల ప్రకారమే నమోదవుతున్న పాజిటివ్ కేసులు, మరణాల సంఖ్య కూడా రోజురోజుకీ అనూహ్యంగా పెరిగిపోతోంది. గత 24 గంటలలో రాష్ట్రంలో కొత్తగా 6,542 పాజిటివ్ కేసులు నమోదు కాగా 20 మంది చనిపోయారు. రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య 46,488కి చేరింది. రాష్ట్రంలో కరోనా పరిస్థితి చాలా ఆందోళనకరంగా మారింది.
రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ హెల్త్ బులెటిన్ ప్రకారం గత 24 గంటలలో రాష్ట్రంలో నమోదైన కరోనా కేసుల వివరాలు:
|
గత 24 గంటలలో నమోదైన కేసులు |
6,542 |
|
గత 24 గంటలలో కోలుకొన్నవారు |
2,887 |
|
రికవరీ శాతం |
86.85 |
|
గత 24 గంటలలో కరోనా మరణాలు |
20 |
|
రాష్ట్రంలో మొత్తం కరోనా మరణాల సంఖ్య |
1,876 |
|
రాష్ట్రంలో నమోదైన మొత్తం కేసులు |
3,67,901 |
|
మొత్తం కోలుకొన్నవారి సంఖ్య |
3,19,537 |
|
మొత్తం యాక్టివ్ కేసులు |
46,488 |
|
గత 24 గంటలలో కరోనా పరీక్షలు |
1,30,105 |
|
ఇప్పటివరకు చేసిన మొత్తం పరీక్షలు |
1,20,73,090 |
|
జిల్లా |
20-04-2021 |
జిల్లా |
20-04-2021 |
జిల్లా |
20-04-2021 |
|
ఆదిలాబాద్ |
98 |
నల్గొండ |
285 |
మహబూబ్నగర్ |
263 |
|
ఆసిఫాబాద్ |
37 |
నాగర్ కర్నూల్ |
131 |
మహబూబాబాద్ |
64 |
|
భద్రాద్రి కొత్తగూడెం |
128 |
నారాయణ్ పేట |
37 |
మంచిర్యాల్ |
176 |
|
జీహెచ్ఎంసీ |
898 |
నిర్మల్ |
143 |
ములుగు |
42 |
|
జగిత్యాల |
230 |
నిజామాబాద్ |
427 |
మెదక్ |
131 |
|
జనగామ |
84 |
పెద్దపల్లి |
96 |
మేడ్చల్ |
570 |
|
భూపాలపల్లి |
32 |
రంగారెడ్డి |
532 |
వనపర్తి |
81 |
|
గద్వాల |
48 |
సంగారెడ్డి |
320 |
వరంగల్ రూరల్ |
85 |
|
కరీంనగర్ |
203 |
సిద్ధిపేట |
147 |
వరంగల్ అర్బన్ |
244 |
|
కామారెడ్డి |
235 |
సిరిసిల్లా |
124 |
వికారాబాద్ |
135 |
|
ఖమ్మం |
246 |
సూర్యాపేట |
130 |
యాదాద్రి |
140 |