తెలంగాణ రాష్ట్ర ఆర్ధిక మంత్రి హరీష్రావు ఈరోజు శాసనసభలో 2021-22 సంవత్సరంల బడ్జెట్ ప్రవేశపెట్టారు. దానిలో ముఖ్యాంశాలు:
బడ్జెట్:
|
మొత్తం బడ్జెట్ విలువ |
రూ.2,30,825.96 కోట్లు |
|
రెవెన్యూ ఆదాయం |
రూ. 1,69,383.44 కోట్లు |
|
ఆర్ధికలోటు |
రూ.45,509.60 కోట్లు |
|
పెట్టుబడి వ్యయం |
రూ. 29,046.77 కోట్లు |
|
రెవెన్యూ మిగులు |
రూ.6,743.50 కోట్లు |
|
శాఖలవారీగా కేటాయింపులు (కోట్లు) |
సంక్షేమ పధకాలకు కేటాయింపులు (కోట్లు) |
||
|
వైద్య ఆరోగ్యశాఖ |
6,295 |
కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ |
2,750 |
|
విద్యుత్ శాఖ |
11,046 |
ఆసరా పింఛన్లు |
11,728 |
|
సాగునీటి శాఖ |
16,931 |
సీఎం దళిత్ పవర్ |
1,000 |
|
హోంశాఖ |
6,465 |
ఎస్సీల ప్రత్యేక ప్రగతి నిధి |
21,306.85 |
|
పౌరసరఫరాల శాఖ |
2,363 |
ఎస్టీల ప్రత్యేక ప్రగతి నిధి |
12,304.23 |
|
సాంస్కృతిక పర్యాటక శాఖలు |
726 |
నేతన్నల సంక్షేమం |
338 |
|
అటవీశాఖ |
1,276 |
పధకాలకు కేటాయింపులు (కోట్లలో) |
|
|
దేవాదాయ శాఖ |
720 |
నూతన సచివాలయం |
610 |
|
మత్స్య, పశుసంవర్దక శాఖ |
1,730 |
డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు |
11,000 |
|
పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలు |
29,271 |
మెట్రో మెట్రో రైల్ ప్రాజెక్టు |
1,000 |
|
పరిశ్రమల శాఖ |
3,077 |
సమగ్ర భూసర్వే |
400 |
|
రోడ్లు, భవనాల శాఖ |
8,788 |
షీ టాయిలెట్లు నిర్మాణానికి |
10 |
|
బీసీ సంక్షేమ శాఖ |
5,522 |
వైకుంటధామాల నిర్మాణానికి |
200 |
|
మైనార్టీ సంక్షేమ శాఖ |
1,606 |
ఉచిత మంచినీటి సరఫరాకి |
250 |
|
మహిళా శిశు సంక్షేమశాఖ |
1,702 |
మూసీనది పునరుజ్జీవం, సుందరీకరణ |
200 |
|
విద్యారంగం అభివృద్ధికి |
4,000 |
సుంకిశాల తాగునీటి ప్రాజెక్టు |
725 |
|
పాఠశాల విద్యకు |
11,735 |
ఔటర్రింగ్ రోడ్డు పరిధిలో మంచినీటి సరఫరాకు
|
250 |
|
ఉన్నత విద్యారంగానికి |
1,873 |
మహిళాస్వయం సహాయసంఘాలకు |
3,000 |
|
కార్పొరేషన్లకు (కోట్లలో) |
రీజినల్ రింగ్ రోడ్ భూసేకరణకు |
750 |
|
|
వరంగల్ కార్పొరేషన్ |
250 |
పౌరవిమానయాన అభివృద్ధి |
100 |
|
ఖమ్మం కార్పొరేషన్ |
150 |
ప్రజాప్రతినిధుల నియోజకవర్గం అభివృద్ధికి |
ఒక్కొక్కరికీ 5 కోట్లు |
|
జిల్లా పరిషత్ల అభివృద్ధి పనులకి |
252 |
ఆర్టీసీ |
3,000 |
|
మండల పరిషత్ అభివృద్ధి పనులకి |
248 |
ఐటి రంగానికి |
360 |