భారత్లో గత 24 గంటలలో 11.70 లక్షల మందికి పరీక్షలు చేయగా వారిలో 83,883 మందికి కరోనా సోకినట్లు గుర్తించామని కేంద్ర ఆరోగ్యమంత్రిత్వశాఖ తెలిపింది. దీంతో దేశంలో కరోనా కేసుల సంఖ్య 38,53,406కి చేరింది. దేశంలో శరవేగంగా కరోనా వైరస్ వ్యాపిస్తున్నప్పటికీ ఇప్పుడు చాలామంది త్వరగానే కోలుకొంటున్నారు. నిన్న ఒక్కరోజే దేశవ్యాప్తంగా 68,000 మంది కోలుకొన్నారు. ఇప్పటివరకు 29.70 లక్షలమంది కోలుకోగా 67,376 మంది చనిపోయారు. ప్రస్తుతం దేశంలో రికవరీ రేటు 77.1 శాతం ఉండగా, మరణాల రేటు 1.7 శాతం ఉన్నట్లు తెలిపింది. ప్రస్తుతం దేశంలో 8,15,538 యాక్టివ్ కేసులున్నాయి. వారిలో చాలామంది ఆసుపత్రులలో మిగిలినవారు తమ ఇళ్లలోనే ఉంటూ కరోనాకు చికిత్స పొందుతున్నారు.
దేశంలో కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్న రాష్ట్రాలు:
రాష్ట్రం |
మొత్తం కేసులు |
యాక్టివ్ కేసులు |
కోలుకొన్నవారి సంఖ్య |
మృతుల సంఖ్య |
మహారాష్ట్ర |
8,25,739 |
2,02,048 |
5,98,496 |
25,195 |
ఆంధ్రప్రదేశ్ |
4,55,531 |
1,03,076 |
3,48,330 |
4,125 |
తమిళనాడు |
4,39,959 |
52,380 |
3,80,063 |
7,516 |
కర్ణాటక |
3,61,341 |
94,478 |
2,60,913 |
5,950 |
ఉత్తరప్రదేశ్ |
2,41,439 |
56,459 |
1,81,364 |
3,616 |
ఢిల్లీ |
1,79,569 |
16,502 |
1,58,586 |
4,481 |
పశ్చిమ బెంగాల్ |
1,68,697 |
24,445 |
1,40,913 |
3,339 |
బిహార్ |
1,41,441 |
17,001 |
1,23,794 |
646 |
తెలంగాణ |
1,33,406 |
32,537 |
1,00,013 |
856 |
అస్సాం |
1,15,279 |
26,227 |
88,729 |
323 |
ఒడిశా |
1,09,780 |
25,193 |
84,073 |
514 |
గుజరాత్ |
98,888 |
15,913 |
79,929 |
3,046 |
రాజస్థాన్ |
84,674 |
12,919 |
70,674 |
1,081 |
కేరళ |
78,072 |
21,989 |
55,778 |
305 |
హర్యానా |
68,218 |
12,622 |
54,875 |
721 |
మధ్యప్రదేశ్ |
66,914 |
14,337 |
51,124 |
1,453 |
పంజాబ్ |
56,989 |
15,629 |
39,742 |
1,618 |
ఝార్ఖండ్ |
44,862 |
14,677 |
29,747 |
438 |