తెలంగాణలో 8 జిల్లాలకు కొత్త కలెక్టర్లు... వీరే!

February 26, 2026


img

తెలంగాణ ప్రభుత్వం నేడు ఒకేసారి 45 మంది  ఐఏఎస్ అధికారులను బదిలీ చేసింది. పలు జిల్లాల కలెక్టర్లను మార్చి కొత్త వారిని నియమించింది. ఆ జాబితాలో మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ అద్వైత కుమార్‌ సింగ్ 

మహాబూబాద్: స్నేహ శబరీష్

కరీంనగర్‌: చిత్రా మిశ్రా 

మహబూబ్‌నగర్‌: ఖుష్బూ గుప్తా 

మెదక్: ప్రతిమ సింగ్

జనగాం: సందీప్ కుమార్‌ ఝా

రాజన్న సిరిసిల్లా: గరిమా అగర్వాల్

హనుమకొండ: చాహత్ బాజ్‌పేయి. 

భద్రాద్రి కొత్తగూడెం: అనికేత్. 


Related Post