రాష్ట్ర
మార్కెటింగ్ శాఖలో వివిధ కేటగిరీలలో 200 పోస్టుల భర్తీకి రాష్ట్ర వ్యవసాయశాఖ ముఖ్య
కార్యదర్శి సి.పార్ధసారధి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. వాటిలో గ్రేడ్-3 కేటగిరిలో
సెక్రెటరీ 11, అసిస్టెంట్ సెక్రెటరీ: 27, అసిస్టెంట్ మార్కెట్ సూపర్ వైజర్స్: 80, జూనియర్
మార్కెట్ సూపర్ వైజర్స్: 60, గ్రేడర్స్:13, బిడ్డింగ్ క్లర్కులు: 9 పోస్టులు
ఉన్నాయి. వీటికోసం టి.ఎస్.పి.ఎస్.సి. త్వరలోనే నోటిఫికేషన్ జారీచేస్తుంది.