ఇటీవల కలక్టర్లు, ఐఏస్ అధికారులను బదిలీ చేసిన తెలంగాణ ప్రభుత్వం తాజాగా 35 మంది మున్సిపల్ కమీషనరాలను బదిలీ చేస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. వారి వివరాలు:
ప్రశాంతి, త్రిలేశ్వర్, ముకుంద్ రెడ్డి, రజనికాంత్రెడ్డి జీహెచ్ఎంసీ డిప్యూటీ కమిషనర్లుగా బదిలీ అయ్యారు.
శంషాబాద్ కమిషనర్: సబీర్ అలీ
షాద్నగర్ కమిషనర్: లావణ్య
యాదగిరిగుట్ట కమిషనర్గా జంపాల రజిత
సంగారెడ్డి కమిషనర్: శరత్చంద్ర
కల్వకుర్తి మున్సిపల్ కమిషనర్: జకీర్ అహ్మద్
బెల్లంపల్లి కమీషనర్: ఆకుల వెంకటేశ్
లక్స్ట్టిపేట్ కమిషనర్: త్రియంబకేశ్వర్రావు
నాగర్కర్నూల్ కమిషనర్: గోనే అన్వేశ్
జగిత్యాల కమిషనర్: జయంత్కుమార్రెడ్డి
నిర్మల్ కమిషనర్: నల్లమాల బాలకృష్ణ
అమీన్పూర్ కమిషనర్: సుజాత
హాలియా కమిషనర్: వేమనరెడ్డి
తెల్లాపూర్ కమిషనర్: వెంకట మణికరణ్
తాండూరు కమిషనర్: శ్రీనివాస్రెడ్డి
నర్సంపేట కమిషనర్: విద్యాధర్
పరకాల కమిషనర్: యాదగిరి
పెద్దపల్లి కమిషనర్: చదల తిరుపతి
వేములవాడ కమిషనర్: మట్టా శ్రీనివాస్రెడ్డి
సత్తుపల్లి కమిషనర్: కె.సుజాత
ఇల్లందు కమిషనర్: వీరేందర్
నందికొండ కమిషనర్: పల్లారావు
చిట్యాల కమిషనర్: ప్రభాకర్
ఆమనగల్లు కమిషనర్: శ్యాంసుందర్
మందమర్రి కమిషనర్గా గద్దె రాజు
వనపర్తి కమిషనర్: మహేశ్వర్రెడ్డి
సదాశివపేట కమిషనర్: స్పందన
యెల్లారెడ్డి కమిషనర్: అహ్మద్
హుజూర్నగర్ కమిషనర్: బట్టు నాగిరెడ్డి
కామారెడ్డి కమిషనర్: గంగాధర్