హైదరాబాద్‌ మెట్రో ఛార్జీలు తగ్గింపు రేపటి నుంచే

May 23, 2025
img

ఇటీవల హైదరాబాద్‌ మెట్రో టికెట్ ఛార్జీల పెంపుపై విమర్శలు వెల్లువెత్తడంతో, 10 శాతం తగ్గిస్తున్నట్లు ఇటీవల ప్రకటించింది. నేడు తగ్గించిన ఛార్జీల వివరాలు ప్రకటించి శనివారం నుంచి అమలులోకి వస్తాయని ప్రకటించింది. 

సవరించిన ఛార్జీల ప్రకారం మెట్రోలో కనిష్ట టికెట్ ధర: రూ.11 కాగా, మొదటి స్టేషన్‌ నుంచి చివరి స్టేషన్‌ వరకు గరిష్ట టికెట్ ధర రూ.69. 

సవరించిన ఛార్జీలు ఈవిదంగా ఉండబోతున్నాయి: 

0-2 కిమీ: రూ.11 (కనిష్ట టికెట్ ధర)

2 నుంచి 4 కిమీ: రూ.17.00, 

4  నుంచి 6 కిమీ: రూ.28.00, 

6 నుంచి 9 కిమీ:  రూ.  37.00, 

9 నుంచి 12 కిమీ: రూ.47.00, 

12 నుంచి 15 కిమీ: రూ.51.00, 

15 నుంచి 18 కిమీ: రూ.56.00, 

18 నుంచి 21 కిమీ: రూ.61.00, 

21 నుంచి 24 కిమీ: రూ.65.00, 

24 కిమీ ఆ పైన: రూ.69.00. 

Related Post