గురువారం తెలంగాణలో 5,954 మందికి కరోనా పరీక్షలు చేయగా వారిలో 1,410మందికి పాజిటివ్ అని నిర్ధారణ అయ్యింది. జీహెచ్ఎంసీ పరిధిలో మొన్నటితో పోలిస్తే గురువారం కాస్త తక్కువ కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో 7 మంది కరోనాతో చనిపోగా, 913 మంది కోలుకొని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ హెల్త్ బులెటిన్లో పేర్కొంది. గురువారం సాయంత్రం నాటికి జిల్లాల వారీగా నమోదైన కొత్త కేసులు:
జిల్లా |
9-7-2020 |
జిల్లా |
9-7-2020 |
జిల్లా |
9-7-2020 |
ఆదిలాబాద్ |
1 |
నల్గొండ |
21 |
మహబూబాబాద్ |
5 |
ఆసిఫాబాద్ |
0 |
నాగర్ కర్నూల్ |
0 |
మహబూబ్నగర్ |
8 |
భద్రాద్రి కొత్తగూడెం |
23 |
నారాయణ్ పేట |
0 |
మంచిర్యాల్ |
0 |
జీహెచ్ఎంసీ |
918 |
నిర్మల్ |
0 |
ములుగు |
0 |
జగిత్యాల |
1 |
నిజామాబాద్ |
18 |
మెదక్ |
17 |
జనగామ |
2 |
పెద్దపల్లి |
1 |
మేడ్చల్ |
0 |
భూపాలపల్లి |
6 |
రంగారెడ్డి |
125 |
వనపర్తి |
2 |
గద్వాల్ |
2 |
సంగారెడ్డి |
67 |
వరంగల్ అర్బన్ |
34 |
కరీంనగర్ |
32 |
సిద్ధిపేట |
1 |
వరంగల్ రూరల్ |
7 |
కామారెడ్డి |
2 |
సిరిసిల్లా |
8 |
వికారాబాద్ |
5 |
ఖమ్మం |
12 |
సూర్యాపేట |
10 |
యాదాద్రి |
2 |
ఒక్క రోజులో నమోదైన కేసులు |
1,410 |
రాష్ట్రంలో నమోదైన మొత్తం కేసులు |
30,946 |
ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారు |
12,423 |
ఒక్క రోజులో డిశ్చార్జ్ అయినవారు |
913 |
మొత్తం డిశ్చార్జ్ అయినవారి సంఖ్య |
18,192 |
ఒక్క రోజులో కరోనా మరణాలు |
7 |
రాష్ట్రంలో కరోనా మరణాలు |
331 |
ఒక్క రోజులో కరోనా పరీక్షలు |
5,954 |
రాష్ట్రవ్యాప్తంగా జరిపిన కరోనా పరీక్షలు |
1,40,755 |