మంత్రి పొన్నం ప్రభాకర్, జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మితో కలిసి శుక్రవారం ఉదయం ఫలక్నూమా ఫ్లై ఓవర్ ప్రారంభోత్సం చేశారు. ఈ కార్యక్రమంలో మజ్లీస్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జీహెచ్ఎంసీ కమీషనర్, అధికారులు పాల్గొన్నారు.
రూ.52.03 కోట్లు వ్యయంతో నాలుగు లేన్లతో నిర్మించిన ఈ ఫ్లై ఓవర్ నేటి నుంచి అందుబాటులోకి రావడంతో నిత్యం బర్కాంగ్రెస్ జంక్షన్ (జీ-మాక్స్ కన్వెన్షన్)-ఫలక్నూమా బస్ డిపో- ఫలక్నూమా రైల్వే స్టేషన్, గ్లోబల్ స్కూల్, కాళీ మాత మందిర్, చార్మినార్ మద్య రాకపోకలు సాగించే వాహనదారులకి ట్రాఫిక్ సమస్యలు లేకుండా హాయిగా దూసుకుపోవచ్చు.
✨ Falaknuma Parallel ROB Inauguration !! ✨
— GHMC (@GHMCOnline) October 3, 2025
Hon’ble Minister Sri Ponnam Prabhakar Garu inaugurated the Falaknuma Parallel ROB, joined by MP Sri Asaduddin Owaisi Garu , Hon’ble GHMC Mayor Gadwal Vijayalakshmi Garu, Hon’ble MPs, MLAs, MLCs, GHMC Commissioner and senior… pic.twitter.com/aI70yu15NR