తెలంగాణలో కరోనా కేసులు శరవేగంగా పెరిగిపోతున్నాయి. సోమవారం కొత్తగా 5,926 పాజిటివ్ కేసులు నమోదు కాగా 18 మంది కరోనాతో చనిఓపోయారు. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ హెల్త్ బులెటిన్ ప్రకారం శనివారం రాష్ట్రంలో నమోదైన కరోనా కేసుల వివరాలు:
గత 24 గంటలలో నమోదైన కేసులు |
5,926 |
గత 24 గంటలలో కోలుకొన్నవారు |
2,209 |
రికవరీ శాతం |
87.62 |
గత 24 గంటలలో కరోనా మరణాలు |
18 |
రాష్ట్రంలో మొత్తం కరోనా మరణాల సంఖ్య |
1,856 |
రాష్ట్రంలో నమోదైన మొత్తం కేసులు |
3,61,359 |
మొత్తం కోలుకొన్నవారి సంఖ్య |
3,16,650 |
మొత్తం యాక్టివ్ కేసులు |
42,853 |
ప్రస్తుతం ఐసోలేషన్లో ఉన్నవారిసంఖ్య |
- |
గత 24 గంటలలో కరోనా పరీక్షలు |
1,22,143 |
ఇప్పటివరకు చేసిన పరీక్షల సంఖ్య |
1,19,42,985 |
జిల్లా |
19-04-2021 |
జిల్లా |
19-04-2021 |
జిల్లా |
19-04-2021 |
ఆదిలాబాద్ |
105 |
నల్గొండ |
144 |
మహబూబ్నగర్ |
195 |
ఆసిఫాబాద్ |
36 |
నాగర్ కర్నూల్ |
149 |
మహబూబాబాద్ |
59 |
భద్రాద్రి కొత్తగూడెం |
113 |
నారాయణ్ పేట |
41 |
మంచిర్యాల్ |
188 |
జీహెచ్ఎంసీ |
793 |
నిర్మల్ |
167 |
ములుగు |
31 |
జగిత్యాల |
205 |
నిజామాబాద్ |
444 |
మెదక్ |
124 |
జనగామ |
78 |
పెద్దపల్లి |
96 |
మేడ్చల్ |
488 |
భూపాలపల్లి |
31 |
రంగారెడ్డి |
455 |
వనపర్తి |
129 |
గద్వాల |
33 |
సంగారెడ్డి |
184 |
వరంగల్ రూరల్ |
103 |
కరీంనగర్ |
168 |
సిద్ధిపేట |
167 |
వరంగల్ అర్బన్ |
208 |
కామారెడ్డి |
262 |
సిరిసిల్లా |
116 |
వికారాబాద్ |
129 |
ఖమ్మం |
247 |
సూర్యాపేట |
121 |
యాదాద్రి |
117 |