టీఎస్‌పీఎస్సీ తాజా ప్రకటన

June 02, 2020
img

తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమీషన్ (టీఎస్‌పీఎస్సీ) ఈరోజు ఉపాధ్యాయుల భర్తీకి సంబందించి ఓ ప్రకటన చేసింది. లాక్‌డౌన్‌ కారణంగా వాయిదాపడిన తెలుగు భాషా పండిట్, స్కూల్ అసిస్టెంట్, సాంగీకశాస్త్రం ఉపాధ్యాయ పోస్టులకు  దృవపత్రాల పరిశీలన ప్రక్రియను ఈ నెల 4 నుంచి 12వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో నిర్వహిస్తామని తెలిపింది. 


Related Post