పారా మెడికల్ పోస్టులకు నోటిఫికేషన్స్ జారీ

November 09, 2017
img

తెలంగాణా రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమీషన్ (టి.ఎస్.పి.ఎస్.సి.) 1261 పారా-మెడికల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. వాటికి నవంబర్ 16వ తేదీ నుంచి డిసెంబర్ 11 వరకు ఆన్-లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. 2018 జనవరిలో వీటి పరీక్షలు జరుగుతాయి. ఈ పోస్టులన్నిటినీ జోన్లవారీగా భర్తీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. టి.ఎస్.పి.ఎస్.సి. అధికారిక వెబ్ సైట్ లో వీటికి సంబంధించి పూర్తి వివరాలు లభిస్తాయి. 


Related Post