రైల్వే ఉద్యోగులకు శుభవార్త

September 20, 2017


img

రైల్వే ఉద్యోగులకు శుభవార్త! ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన కేంద్రమంత్రివర్గ సమావేశంలో నాన్-గెజిటెడ్ రైల్వే ఉద్యోగులు అందరికీ 78 రోజుల జీతం బోనస్ గా ఇవ్వాలని నిర్ణయించినట్లు కేంద్ర ఆర్ధికమంత్రి అరుణ్ జైట్లీ కొద్ది సేపటి క్రితం మీడియాకు తెలిపారు. ఆరేళ్ళ క్రితం నాన్-గెజిటెడ్ రైల్వే ఉద్యోగులకు 78 రోజుల జీతం బోనస్ గా చెల్లించబడిందని, మళ్ళీ ఇన్నాళ్ళకు అంత బోనస్ చెల్లిస్తున్నామని అరుణ్ జైట్లీ తెలిపారు. దీపావళిలోగానే అందరికీ బోనస్ చెల్లించే అవకాశం ఉన్నట్లు తాజా సమాచారం.



Related Post