ప్రస్తుతం యావత్ ప్రపంచదేశాలు కరోనా మహమ్మారి కారణంగా విపత్కర పరిస్థితులను ఎదుర్కొంటున్నాయి. కరోనాను ఎదుర్కోవడం భారత్కు శక్తికి మించినదే అయినప్పటికీ వేరే మార్గం లేనందున పోరాడుతోంది. కరోనాపై పోరాటంలో అందరూ కలిసిరావలని ప్రధాని నరేంద్రమోడీ ఇచ్చిన పిలుపుకు దేశంలో పారిశ్రామికవేత్తలు, కార్పొరేట్ సంస్థలు, పలువురు ప్రముఖులు, సామాన్య ప్రజలు సైతం ముందుకువచ్చి దీనికోసం ఏర్పాటు చేసిన ‘పీఎం కేర్స్’ఖాతాకు భారీగా విరాళాలు అందజేస్తున్నారు. ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం పీఎం కేర్స్’కు విరాళాలు ఇచ్చినవారి వివరాలు:
సంస్థ పేరు |
ఇచ్చిన విరాళం |
టాటా |
500 కోట్లు |
రిలయన్స్ |
500 కోట్లు |
ఓఎన్జీసీ |
300 కోట్లు |
భారతీయ రైల్వేలు |
151 కోట్లు |
ఎల్&టి |
150 కోట్లు |
కేంద్ర సాయుధ బలగాలు |
116 కోట్లు |
అధానీ ఫౌండేషన్ |
100 కోట్లు |
బజాజ్ |
100 కోట్లు |
జెఎస్డబ్ల్యూ |
100 కోట్లు |
టోరెంట్ |
100 కోట్లు |
వేదాంత రిసౌర్సస్ |
100 కోట్లు |
మిత్తల్ నిప్పన్ గ్రూప్ |
100 కోట్లు |
బీసీసీఐ |
51 కోట్లు |
పతంజలి |
25 కోట్లు |
అక్షయ్ కుమార్ |
25 కోట్లు |
భూషణ్ కుమార్ |
11 కోట్లు |
మొత్తం |
2,429 కోట్లు |