కొద్ది సేపటి క్రితం లోక్సభ, నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు మొదలైంది.
ప్రస్తుతం తెలంగాణలో తెరాస 4, బిజెపి:3, స్థానాలలో ఆధిక్యతలో ఉన్నాయి. ఏపీలో టిడిపి:3, వైసీపీ: 1 స్థానంలో ఆధిక్యతలో ఉన్నాయి.
ప్రస్తుతం ఉత్తరప్రదేశ్:30, గుజరాత్: 12, పశ్చిమబెంగాల్: 5, బీహార్:3, మహారాష్ట్ర: 12 స్థానాలలో కర్ణాటక: 14, ఎన్డీయే ఆధిక్యతలో ఉంది.
పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో తృణమూల్ కాంగ్రెస్:2, కాంగ్రెస్ 1 స్థానాలలో ఆధిక్యతలో ఉన్నాయి.