దేశంలో 80 లోక్సభ స్థానాలున్న అతిపెద్ద రాష్ట్రం ఉత్తరప్రదేశ్. ఆ రాష్ట్రంలో జరిగే లోక్సభ ఎన్నికలలో పైచెయ్యి సాధించగలిగిన పార్టీకి విజయావకాశాలు పెరుగుతాయి. కనుక యూపీలో మెజారిటీ సీట్లు గెలుచుకోవడానికి అధికార బిజెపి, కాంగ్రెస్, ఎస్పీ-బీఎస్పీ కూటమి చాలా గట్టి ప్రయత్నాలే చేశాయి. తత్ఫలితంగా ఓట్లు చీలుతాయి కనుక ఎగ్జిట్ పోల్స్లో అదే ప్రతిబింబించాయని చెప్పవచ్చు. యూపీ లోక్సభ స్థానాలపై వివిద సంస్థలు ప్రకటించిన ఎగ్జిట్ పోల్స్ ఈవిధంగా ఉన్నాయి.
|
బిజెపి |
ఎస్పీ-బీఎస్పీ |
కాంగ్రెస్ |
ఇతరులు |
టైమ్స్ నౌ-సీ ఓటర్ |
38 |
40 |
2 |
- |
ఏబీపి నెయిల్సన్ |
22 |
56 |
2 |
- |
న్యూస్ 18-ఐపిఎస్ఓఎస్ |
60-62 |
17-19 |
1-2 |
- |
ఎన్డీటీవీ |
46 |
31 |
3 |
- |