షిరిడినాధుని సన్నిధిలో సిఎం కెసిఆర్

April 20, 2018


img

ముఖ్యమంత్రి కెసిఆర్ శుక్రవారం కుటుంబ సభ్యులందరితో కలిసి మహారాష్ట్ర, షిరిడిలోగల షిరిడిసాయిబాబాను దర్శించుకొన్నారు. ఆలయంల్ కెసిఆర్, కుటుంబ సభ్యులు ప్రత్యేకపూజలు చేసిన తరువాత ఆలయ అధికారులు తీర్ధప్రసాదాలు అందజేశారు. కెసిఆర్ కుటుంబ సభ్యులు మళ్ళీ ఈరోజు రాత్రిలోగా హైదరాబాద్ తిరిగిరానున్నారు. 




Related Post