తెలంగాణా రాష్ట్ర ఆర్ధికమంత్రి ఈటల రాజేందర్ కొద్ది సేపటిక్రితమే 2018-19 ఆర్ధిక సం.లకు రాష్ట్ర బడ్జెట్ ను శాసనసభలో ప్రవేశపెట్టారు. బడ్జెట్ లో ముఖ్యాంశాలు:
రాష్ట్ర బడ్జెట్ రూ.1,74, 453.84 కోట్లు.
రెవెన్యూ వ్యయం: రూ. 1,25,454. 70 కోట్లు
కేంద్రం నుంచి రావాల్సిన నిధులు: రూ.29,041.88 కోట్లు
రెవెన్యూ మిగులు: 5520.41 కోట్లు
శాఖల వారీగా కేటాయింపులు:
సాగునీటి శాఖ (ప్రాజెక్టులు): రూ. 25,000 కోట్లు
వ్యవసాయం, మార్కెటింగ్ శాఖలకు: రూ.15,780 కోట్లు
పంచాయితీ రాజ్, గ్రామీణాభివృద్ధి: రూ. 15,563 కోట్లు
వైద్య ఆరోగ్యశాఖకు రూ.7,375 కోట్లు
విద్యుత్ శాఖ: రూ.5,650 కోట్లు
వైద్య ఆరోగ్యశాఖకు రూ.7,375 కోట్లు
హోం శాఖ: రూ.5,790 కోట్లు
పట్టణాభివృద్ధి శాఖ: రూ.7,251 కోట్లు
పరిశ్రమలు, వాణిజ్యశాఖ: రూ.1,286 కోట్లు
రోడ్లు, రవాణా, భవనాల శాఖా: రూ.5,575 కోట్లు
మహిళాశిశు సంక్షేమ శాఖ: రూ.1,799 కోట్లు
సాంస్కృతికశాఖకు రూ. 58 కోట్లు
ఐటీశాఖకు రూ.289 కోట్లు
ఎస్సీ అభివృద్ధి శాఖ: రూ. 12,709కోట్లు
అభివృద్ధి కార్యక్రమాలకు:
డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు రూ.2,643 కోట్లు
వరంగల్ అభివృద్ధికి రూ. 3,000 కోట్లు
మున్సిపాలిటీలు, కార్పోరేషన్లకు: రూ.1,000 కోట్లు
చేనేత, టెక్స్టైల్ రంగానికి : రూ.1,200 కోట్లు
మిషన్ భగీరథ: రూ.1,801 కోట్లు
పాలీహౌస్, గ్రీన్ హౌస్: రూ.120 కోట్లు
ఫౌల్ట్రీ రంగానికి రూ.109 కోట్లు
కోల్డ్స్టోరేజీ, లింకేజీలు రూ.132 కోట్లు
వేములవాడ దేవాలయం అభివృద్ధికి : రూ.100 కోట్లు
భద్రాచలం దేవాలయం అభివృద్ధికి : రూ.100 కోట్లు
బాసర దేవాలయం అభివృద్ధికి : రూ.50 కోట్లు
ధర్మపురి ఆలయాభివృద్ధికి : రూ.50 కోట్లు
సంక్షేమ పధకాలకు:
పంట పెట్టుబడి: రూ.12,000 కోట్లు
దళితులకు భూపంపిణీకి రూ.1469 కోట్లు
పాఠశాల విద్యకు రూ.10,830 కోట్లు
ఉన్నత విద్యకు రూ.2448 కోట్లు
రెసిడెన్షియల్ విద్యాసంస్థలకు రూ.2823 కోట్లు
మైనార్టీ సంక్షేమం: రూ. 2,000 కోట్లు
పంటపెట్టుబడికి: రూ. 12,000 కోట్లు
ఆసరా పెన్షన్లు: రూ. 5300కోట్లు
అమ్మ ఒడి పధకం: రూ. 561 కోట్లు
ఆరోగ్య లక్ష్మి: రూ. 298 కోట్లు
కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలకు రూ.1450 కోట్లు
ఆసరా పెన్షన్లు: రూ. 5,300 కోట్లు
అర్చకుల జీత భత్యాలకు: రూ.72 కోట్లు
ఎస్సీ ఎస్టీ ప్రత్యేక ప్రగతి: రూ.9,693 కోట్లు