ఆంధ్రప్రదేశ్లో గడిచిన 24 గంటలలో 9,986 మందికి పరీక్షలు చేయగా 141 కరోనా పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. వాటిలో 98 మంది రాష్ట్రంలో నివశిస్తున్నవారు కాగా మిగిలిన 43 మంది వలస కార్మికులు, విదేశాల నుంచి వారున్నారు. గడిచిన 24 గంటలలో కృష్ణా, గుంటూరు, కర్నూలు జిల్లాలో ఒక్కొక్కరు చొప్పున ముగ్గురు కరోనాతో మృతి చెందాఋ. దీంతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 4,112కి చేరగా మరణించినవారి సంఖ్య 71కి చేరింది. ఏపీలో ఇప్పటి వరకు 2,529 మంది కోలుకొని ఇళ్లకు తిరిగివెళ్ళగా మరో 1,512 మంది ఆసుపత్రులలో చికిత్స పొందుతున్నారు.
కోవిడ్ 19 ఇండియా సమాచారం ప్రకారం గురువారం మధ్యాహ్నం 12.00 గంటలకు ఏపీలో 13 జిల్లాలలో కరోనా కేసుల వివరాలు:
జిల్లా |
పాజిటివ్ 04/06 |
చికిత్స పొందుతున్నవారు |
డిశ్చార్జ్ |
మృతులు |
శ్రీకాకుళం |
29 |
18 |
11 |
0 |
విజయనగరం |
26 |
13 |
13 |
0 |
విశాఖ పట్నం |
107 |
33 |
73 |
1 |
తూర్పుగోదావరి |
250 |
184 |
64 |
2 |
పశ్చిమ గోదావరి |
135 |
78 |
57 |
0 |
కృష్ణా |
486 |
130 |
337 |
19 |
గుంటూరు |
527 |
129 |
390 |
8 |
ప్రకాశం |
81 |
14 |
67 |
0 |
కడప |
134 |
20 |
114 |
0 |
కర్నూలు |
740 |
137 |
577 |
26 |
నెల్లూరు |
261 |
78 |
179 |
4 |
చిత్తూరు |
272 |
70 |
198 |
4 |
అనంతపురం |
231 |
63 |
164 |
4 |
వలస కార్మికులు |
616 |
372 |
244 |
0 |
విదేశాల నుంచి తిరిగి వచ్చినవారు |
119 |
115 |
4 |
0 |
మొత్తం |
4,112 |
1,512 |
2,529 |
71 |