రైల్వే మంత్రిత్వ శాఖ సోమవారం ఓ ముఖ్య ప్రకటన చేసింది. సెప్టెంబర్ నెలాఖరువరకు రైళ్లను నడిపించబోమని ప్రకటించింది.అయితే ప్రస్తుతం నడుస్తున్న 230 ప్రత్యేకరైళ్లు మాత్రం యధావిధిగా నడుస్తాయని, వాటిలో ప్రయాణించేందుకు విధించిన ఆంక్షలు కూడా యధాతధంగా కొనసాగుతాయని తెలిపింది.