తెలంగాణ రాష్ట్రం గర్వించదగ్గ ప్రముఖ రచయిత కాళోజీ నారాయణ రావు జయంతి నేడు. ఈ సందర్భంగా ఆయన అనేక రచనలను ముద్రించిన భాగ్యం పొందిన నవోదయ బుక్ హౌస్ ఆయన గురించి సోషల్ మీడియాలో జీవిత, సాహిత్య ప్రస్తానం గురించి అనేక ఆసక్తికరమైన విషయాలు తెలియజేస్తూ ఆ మహా రచయితకు నివాళులు అర్పించింది.
పుట్టుక నీది, చావు నీది, బతుకంతా దేశానిది.
— నవోదయ బుక్ హౌస్ | Navodaya Book House (@navodayabooks) September 9, 2026
ఈ ఒక్క వాక్యం ఒక తరానికి నమ్మకమైంది. రాసింది కాళోజీ నారాయణరావు గారు.
1914 సెప్టెంబర్ 9 ఆయన జయంతి.
తండ్రి వైపు మరాఠీ, తల్లి వైపు కన్నడ. ఇంట్లో భాషలు వేరు. కలం ఎంచుకున్నది తెలుగు. కుటుంబం వరంగల్ దగ్గరి మదికొండలో స్థిరపడింది. చివరి వరకూ… pic.twitter.com/jPvNGuZyw4