తెలంగాణ రాష్ట్రంలో కరోనా నుంచి కొలుకొంటున్నవారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. నిన్న కొత్తగా 925 పాజిటివ్ కేసులు నమోదు కాగా 1,367 మంది కోలుకొన్నారు. దీంతో రాష్ట్రంలో రికవరీ 94.86 శాతానికి పెరిగింది. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా హెల్త్ బులెటిన్ ప్రకారం 33 జిల్లాలలో శుక్రవారం నమోదైన కరోనా కేసుల వివరాలు:
గత 24 గంటలలో నమోదైన కేసులు |
925 |
గత 24 గంటలలో కోలుకొన్నవారు |
1,367 |
రికవరీ శాతం |
94.86 |
గత 24 గంటలలో కరోనా మరణాలు |
3 |
రాష్ట్రంలో మొత్తం కరోనా మరణాల సంఖ్య |
1,426 |
రాష్ట్రంలో నమోదైన మొత్తం కేసులు |
2,62,653 |
మొత్తం కోలుకొన్నవారి సంఖ్య |
2,49,157 |
మొత్తం యాక్టివ్ కేసులు |
12,070 |
ప్రస్తుతం ఐసోలేషన్లో ఉన్నవారిసంఖ్య |
9,741 |
గత 24 గంటలలో కరోనా పరీక్షలు |
42,077 |
ఇప్పటివరకు చేసిన పరీక్షల సంఖ్య |
50,92,689 |
జిల్లా |
20-11-2020 |
జిల్లా |
20-11-2020 |
జిల్లా |
20-11-2020 |
ఆదిలాబాద్ |
10 |
నల్గొండ |
46 |
మహబూబ్నగర్ |
12 |
ఆసిఫాబాద్ |
8 |
నాగర్ కర్నూల్ |
12 |
మహబూబాబాద్ |
9 |
భద్రాద్రి కొత్తగూడెం |
43 |
నారాయణ్ పేట |
0 |
మంచిర్యాల్ |
26 |
జీహెచ్ఎంసీ |
161 |
నిర్మల్ |
12 |
ములుగు |
18 |
జగిత్యాల |
39 |
నిజామాబాద్ |
11 |
మెదక్ |
5 |
జనగామ |
19 |
పెద్దపల్లి |
23 |
మేడ్చల్ |
91 |
భూపాలపల్లి |
15 |
రంగారెడ్డి |
75 |
వనపర్తి |
10 |
గద్వాల |
11 |
సంగారెడ్డి |
17 |
వరంగల్ రూరల్ |
11 |
కరీంనగర్ |
52 |
సిద్ధిపేట |
23 |
వరంగల్ అర్బన్ |
46 |
కామారెడ్డి |
12 |
సిరిసిల్లా |
25 |
వికారాబాద్ |
14 |
ఖమ్మం |
42 |
సూర్యాపేట |
23 |
యాదాద్రి |
14 |