తెలంగాణ బడ్జెట్‌లో ముఖ్యాంశాలు

ముఖ్యమంత్రి కేసీఆర్‌ శాసనసభలో 2019-20 బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్నారు. దానిలో ముఖ్యాంశాలు ఈవిధంగా ఉన్నాయి: 

బడ్జెట్ విలువ: రూ. రూ.1,82,017 కోట్లు.

 మూలధన వ్యయం రూ.32,815 కోట్లు

రెవెన్యూ వ్యయం రూ.1,31,629కోట్లు

రెవెన్యూ మిగులు రూ.6,564కోట్లు 

2018-19 వృద్ధి రేటు: 10.6 శాతం 

సంక్షేమ పధకాల అమలుకు కేటాయింపులు: 

నిరుద్యోగ భృతి: రూ.1810 కోట్లు 

రైతు రుణమాఫీ: రూ. 6,000 కోట్లు 

రైతు భీమా: రూ.650 కోట్లు 

రైతు బందు: రూ.12,000 కోట్లు  

ఆసరా పింఛన్లకు: రూ. 12,067 కోట్లు 

కళ్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్: రూ.1450 కోట్లు  

ఎస్సీ సంక్షేమం: రూ.16,581 కోట్లు 

ఎస్టీ సంక్షేమం: రూ.9,827 కోట్లు 

మైనార్టీ సంక్షేమం: 2,004 కోట్లు 

రాయితీ బియ్యం: రూ. 2,774 కోట్లు

ఈ.ఎన్.టీ. మరియు దంత పరీక్షలకు: రూ.5,536 కోట్లు 

వ్యవసాయ శాఖ: రూ. 20,107 కోట్లు 

వైద్య ఆరోగ్య శాఖ: రూ. 5,536 కోట్లు  

ఎంబీసీ కార్పొరేషన్: రూ.1,000 కోట్లు