పాపికొండలు పడవ ప్రమాదంలో గల్లంతైనవారి వివరాలు

గోదావరిపై పాపికొండల విహారయాత్రలో ఆదివారం జరిగిన పడవప్రమాదంలో 37 మంది గల్లంతు కాగా, 12 మంది చనిపోయారు. మరో 23 మంది ప్రాణాలతో బయటపడి ప్రస్తుతం రాజమండ్రి, రంపచోడవరం ఏరియా ఆసుపత్రులలో చికిత్స పొందుతున్నారు. వారి వివరాలు: 

 

ఈ ప్రమాదంలో బ్రతికిబయటపడిన, మరణించిన, గల్లంతైనవారికి సంబందించి పూర్తి వివరాలను అందించేందుకు ఏపీ ప్రభుత్వం కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేసింది. ఆ వివరాలు: 

పశ్చిమగోదావరి కలెక్టర్ కార్యాలయం: 1800 2331077 
కాకినాడ కలెక్టర్ కార్యాలయం: 1800 4253077
విశాఖపట్నం కలెక్టర్ కార్యాలయం: 1800 42500002
మచిలీపట్నం కలెక్టర్ కార్యాలయం: 086 72252847
రాజమండ్రి సబ్  కలెక్టర్ కార్యాలయం: 0883 2442344
ఏటపాక సబ్ కలెక్టర్ కార్యాలయం:08748285279
రంపచోడవరం ఐటిడిఏ, కార్యాలయం: 1800 4252123
కాకినాడ, ఆర్డీఓ కార్యాలయం: 088 42368100
రంపచోడవరం, ఆర్డీఓ కార్యాలయం: 088 57245166

(సాక్షి మీడియా సౌజన్యంతో)