ఈరోజు రాష్ట్రపతి భవన్లో జరిగిన ఓ కార్యక్రమంలో రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ అత్యుత్తమ క్రీడాకారులకు ఇచ్చే అత్యున్నత అవార్డు మేజర్ ధ్యాన్ చంద్ (ఇదివరకు ఖేల్ రత్నా) అవార్డులను వివిద క్రీడాకారులకు అందజేశారు. మొత్తం 12 మందికి ఈ అవార్డులు ప్రధానం చేశారు.
మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్రత్న అవార్డులు గ్రహీతలు:
మిథాలీ రాజ్భవన్లో: క్రికెట్
అవని లేఖరా: పారా రైఫిల్ షూటర్ నీరజ్ చోప్రా: జావెలిన్
లోవ్లినా బోర్గోహైన్: బాక్సింగ్
రవి దహియా: రెజ్లింగ్
సుమిత్ యాంటిల్: పారా జావెలిన్ త్రోయర్
సునీల్ ఛెత్రి: ఫుట్బాల్
మనీష్ నర్వాల్: పారా పిస్టల్ షూటర్
పి శ్రీజేష్: హాకీ
ప్రమోద్ భగత్: పారా బ్యాడ్మింటన్ ప్లేయర్
కృష్ణా నగర్: పారా బ్యాడ్మింటన్
మన్ప్రీత్ సింగ్ను: హాకీ.