బిజెపి సీనియర్ నేత కె.లక్ష్మణ్‌కు కరోనా

May 17, 2021
img

భాజపా రాష్ట్ర  సీనియర్ నేత, ఓబీసీ జాతీయ అధ్యక్షుడు కే. లక్ష్మణ్ కరోనా వైరస్ బారిన పడ్డారు. ప్రస్తుతం ఆయన సికింద్రాబాద్‌ యశోద హాస్పిటల్లో చేరి చికిత్స తీసుకుంటున్నారు. లక్ష్మణ్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. ఈ సందర్భంగా...లక్ష్మణ్ తనను కలిసిన వారందరూ కూడా కరోనా టెస్టులు చేయించుకోవాలని విజ్ఞప్తి చేశారు.


Related Post