గర్ల్ ఫ్రెండ్ పాడిన మొదటి పాట త్వరలో

రష్మిక మందన, దీక్షిత్ శెట్టి జంటగా చేస్తున్న‘ది గర్ల్ ఫ్రెండ్’ నుంచి ‘హుయిరే..’ అంటూ సాగే మొదటిపాటని ఈ నెల 16న విడుదల చేయబోతున్నట్లు నేడు గీతా ఆర్ట్స్ ప్రకటించింది.   

గర్ల్ ఫ్రెండ్ సినిమాకు కధ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్, దర్శకత్వం: రాహుల్ రవీంద్రన్, సంగీతం: హేషమ్ అబ్దుల్ వాహబ్, కెమెరా: కృష్ణన్ వసంత్ చేస్తున్నారు. 

గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై విద్యా కొప్పినీడి, ధీరజ్ మొగిలినేని కలిసి ఈ సినిమాని తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ భాషలలొ పాన్ ఇండియా మూవీగా నిర్మిస్తున్నారు.    

రష్మిక ఇటీవలే రవీంద్ర పుల్లె దర్శకత్వంలో ‘మైసా’ అనే మరో హీరోయిన్‌ ఓరియంటడ్‌ మూవీ మొదలుపెట్టిన సంగతి తెలిసిందే.