బక్రీద్ పండుగకు ఆవులు చంపొద్దు: పవన్ కళ్యాణ్‌

ఆంధ్రప్రదేశ్‌ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ ఎక్స్‌ ద్వారా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు, అధికారులకు ఓ విజ్ఞప్తి చేశారు. రేపు (శనివారం) బక్రీద్ పండుగ సందర్భంగా ఆవులను నరికి చంపవద్దని విజ్ఞప్తి చేశారు. మన దేశంలో గోవులను పవిత్రంగా పూజిస్తాము. కనుక దొంగచాటుగా కబేళాలకు తరలిస్తున్న ఆవులను కాపాడుకుందామని పిలుపునిచ్చారు. ఆయనేమన్నారో ఆయన మాటల్లోనే..