సంబంధిత వార్తలు
కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈరోజు లోక్సభలో 2025-26 వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టారు. బడ్జెట్ విలువ మొత్తం రూ.50,65,345 కోట్లు. దీనిలో శాఖలవారీగా కేటాయింపులు ఈవిదంగా చేశారు.
రక్షణశాఖ: రూ. 4,91,732 కోట్లు
హోం శాఖ: రూ.2,33,211 కోట్లు
పట్టణాభివృద్ధి: రూ. 96,777 కోట్లు
గ్రామీణాభివృద్ధి శాఖ: రూ.2,66,817 కోట్లు
వ్యవసాయం: రూ.1,71,437 కోట్లు
విద్య : రూ.1,28,650 కోట్లు
వైద్య ఆరోగ్యం: రూ.98,311 కోట్లు
విద్యుత్: రూ. 81,174 కోట్లు
వాణిజ్యం, పరిశ్రమలు: రూ.65,553 కోట్లు
ఐటి, టెలికాం: రూ.95,298 కోట్లు
సామాజిక సంక్షేమం: రూ.60,052 కోట్లు.