తెలంగాణలో 30 మంది ఐపీఎస్ అధికారులు బదిలీ

తెలంగాణలో నిన్న ఒకేసారి 30 మంది ఐపీఎస్ అధికారులు బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. హైదరాబాద్‌ కమీషనర్‌ ఆఫ్ పోలీస్ (సీపీ)గా సీవీ ఆనంద్ నియమితులయ్యారు. ఇంతవరకు ఆ పదవిలో ఉన్న అంజనీకుమార్ ఏసీబీ డీజీగా నియమించింది. 

హైదరాబాద్‌ సీపీ

సీవీ శ్రీనివాస్

హైదరాబాద్‌ జాయింట్ సీపీ

రంగనాథ్

హైదరాబాద్‌ సీసీఎస్

గజారావు భూపాల్

హైదరాబాద్‌ ఎస్బీఐ జాయింట్ సీపీ

విశ్వప్రసాద్

హైదరాబాద్‌ జాయింట్ సీపీ (క్రైమ్)

ఏఆర్ శ్రీనివాస్

హైదరాబాద్‌ వెస్ట్ జోన్ డీసీపీ

జోయల్ డేవిస్

హైదరాబాద్‌ నార్త్ జోన్ డీసీపీ

చందనా దీప్తి

హైదరాబాద్‌ ట్రాఫిక్ డీసీపీ-1

ప్రకాష్ రెడ్డి

హైదరాబాద్‌ జాయింట్ సీపీ (కార్ హెడ్ క్వార్టర్)

కార్తికేయ

మాదాపూర్ జోన్ డీసీపీ

శిల్పవల్లి

బాలానగర్ డీసీపీ

సందీప్ గోనె

శంషాబాద్ డీసీపీ

జగదీష్ రెడ్డి

సైబరాబాద్ జాయింట్ సీపీ

అవినాష్ మహంతి

సైబరాబాద్ డీసీపీ (క్రైమ్స్)

కల్మెశ్వర్

మెదక్ ఎస్పీ

రోహిణీ ప్రియదర్శిని

నల్గొండ ఎస్పీ

రామ రాజేశ్వరి

సిద్ధిపేట ఎస్పీ

శ్వేత

వికారాబాద్ ఎస్పీ

కోటిరెడ్డి

నిజామాబాద్‌ సీపీ

నాగరాజు

ఆదిలాబాద్ ఎస్పీ

ఉదయ్ కుమార్‌ రెడ్డి

మహబూబాబాద్  ఎస్పీ

శరత్ చంద్ర పవార్

ఆసిఫాబాద్ ఎస్పీ

సురేశ్ కుమార్‌

నిర్మల్ ఎస్పీ

ప్రవీణ్ కుమార్

నాగర్‌కర్నూల్ ఎస్పీ

మనోహర్

కామారెడ్డి ఎస్పీ

శ్రీనివాస్ రెడ్డి

జయశంకర్ భూపాలపల్లి ఎస్పీ

సురేందర్ రెడ్డి

జనగాం డీసీపీ

సీతారామ్

నారాయణ పేట్  ఎస్పీ

ఎన్‌.వెంకటేశ్వర్లు

ఏసీబీ డీజీ

అంజనీకుమార్

ఏసీబీ డైరెక్టర్

శిఖా గోయల్