3వ దశ పంచాయతీ ఎన్నికల ఫలితాలు

ఈరోజు జరిగిన తుది దశ పంచాయతీ ఎన్నికలలో కూడా తెరాస బలపరిచిన అభ్యర్ధులే ఎక్కువ స్థానాలలో విజయం సాధిస్తున్నారు. రాత్రి 7గంటల వరకు వెలువడిన ఫలితాలు ఈవిధంగా ఉన్నాయి.

తెరాస:1,799, కాంగ్రెస్‌: 634, బిజెపి:37, టిడిపి: 11, సిపిఐ:14,  సిపిఎం: 15, ఇతరులు: 34 పంచాయతీలలో విజయం సాధించారు. 

మూడు దశలలో జరిగిన ఫలితాలను కలిపి చూసినట్లయితే: 

తెరాస: 7,038, కాంగ్రెస్‌: 2,389, బిజెపి:141, టిడిపి: 81, సిపిఐ:45, సిపిఎం: 71, ఇతరులు: 1664 పంచాయతీలలో విజయం సాధించారు. 

జిల్లాలు వారీగా ఫలితాలు ఈవిధంగా ఉన్నాయి:

జిల్లాలు

తెరాస

కాంగ్రెస్‌

టిడిపి

బిజెపి

సిపిఐ

సిపిఎం

ఇతరులు

మెదక్

86

16

0

2

0

0

10

రంగారెడ్డి

0

0

0

0

0

0

0

మేడ్చల్

0

0

0

0

0

0

0

సంగారెడ్డి

100

39

0

0

0

0

6

సిద్ధిపేట

81

17

1

1

0

0

13

కామారెడ్డి

104

26

0

4

0

0

21

వరంగల్ రూరల్

82

30

0

0

0

0

5

వరంగల్ అర్బన్

26

3

0

0

0

0

2

నల్గొండ

79

65

0

2

4

0

8

యాదాద్రి భువనగిరి

59

26

0

1

0

1

17

సూర్యాపేట

81

42

0

0

0

3

6

నాగర్ కర్నూల్

85

22

0

1

0

0

8

నిర్మల్

57

24

0

2

0

0

29

నిజామాబాద్‌

135

15

3

3

0

0

21

అదిలాబాద్

64

23

0

0

0

0

65

భద్రాద్రి

63

34

1

0

4

0

15

జగిత్యాల

57

16

0

2

0

0

8

జనగామ

46

1

0

0

0

0

2

జయశంకర్ భూపాలపల్లి

34

25

0

0

0

0

26

జోగులాంబ గద్వాల్

46

13

0

1

0

0

10

కరీంనగర్

55

7

1

3

0

0

10

ఖమ్మం

103

45

3

0

5

10

8

కుమ్రం భీమ్

50

31

0

0

1

0

9

మహబూబాబాద్

92

23

0

1

0

0

9

మహబూబ్‌నగర్‌

144

19

0

2

0

0

18

మంచిర్యాల

37

16

0

0

0

0

9

పెద్దపల్లి

30

11

0

1

0

0

6

రాజన్న సిరిసిల్ల

34

2

0

1

0

0

11

వికారాబాద్

31

18

0

0

0

0

14

వనపర్తి

53

12

5

0

0

0

12