తెలంగాణలో విద్యాసంస్థలకు 30 వరకు సెలవులు

January 16, 2022
img

తెలంగాణలో కరోనా కేసులు నానాటికీ పెరుగుతుండటంతో రాష్ట్ర ఆర్ధిక, వైద్య ఆరోగ్యశాఖ సూచన మేరకు రాష్ట్రంలో అన్ని విద్యాసంస్థలకు ఈ నెల 30 వరకు సెలవులు పొడిగిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధానకార్యదర్శి సోమేష్ కుమార్‌ నిన్న ఉత్తర్వులు జారీ చేశారు. 


Related Post