హైదరాబాద్లో కొన్ని మార్గాలలో రైల్వే ట్రాక్ మరమట్టు పనులు జరుగుతున్నందున ఆయా మార్గాలలో తిరిగే 36 ఎంఎంటిఎస్ సర్వీసులు రద్దు చేస్తున్నట్లు దక్షిణమద్య రైల్వే ప్రకటించింది. లింగంపల్లి-హైదరాబాద్ మీదుగా నడిచే 9, ఫలక్నూమా-లింగంపల్లి-ఫలక్నూమా మార్గంలో నడిచే 16, సికింద్రాబాద్-లింగంపల్లి-సికింద్రాబాద్ మార్గంలో నడిచే 2 సర్వీసులు నేడు రద్దు చేస్తున్నట్లు దక్షిణమద్య రైల్వే ప్రకటించింది.