గత ఏడాది మార్చిలో దేశంలోకి కరోనా మహమ్మారి ప్రవేశించినప్పటి నుంచి నిలిచిపోయిన ఎంఎంటిఎస్ రైళ్ళు ఈ బుదవారం నుంచి తిరిగి ప్రారంభం కానున్నాయి. ముందుగా 10 ఎంఎంటిఎస్ రైళ్ళను నడిపించాలని రైల్వే మంత్రిత్వశాఖ దక్షిణమద్య రైల్వేకు ఆదేశాలు జారీ చేసింది. బుదవారం నుంచి నడువబోయే ఎంఎంటిఎస్ రైళ్ళు:
ఫలక్నూమా |
సికింద్రాబాద్ |
లింగంపల్లి |
07.50 |
08.22 |
09.07 |
10.55 |
11.30 |
12.20 |
17.05 |
17.40 |
18.30 |
లింగంపల్లి |
సికింద్రాబాద్ |
ఫలక్నూమా |
09.20 |
10.12 |
10.42 |
12.40 |
13.27 |
14.00 |
18.40 |
19.27 |
20.00 |
లింగంపల్లి |
హైదరాబాద్ |
08.43 |
09.28 |
17.15 |
18.05 |
హైదరాబాద్ |
లింగంపల్లి |
09.36 |
10.21 |
18.15 |
19.05 |