ఎక్కడ చూసినా జై లవ కుశ సందడే..!

September 20, 2017


img

యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ నటించిన జై లవ కుశ రేపు ప్రంపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతుంది. బాబి డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమాలో రాశి ఖన్నా, నివేథా థామస్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించిన ఈ సినిమాలోని సాంగ్స్ ఇప్పటికే సూపర్ హిట్ అయ్యాయి. రేపు రిలీజ్ అవబోతున్న జై హంగామా మాములుగా లేదు. 

ఇప్పటికే థియేటర్స్ దగ్గర అభిమానుల సందడి మొదలైంది.. ఓవర్సీస్ లో ఈరోజు నుండే షోలు స్టార్ట్ అవుతుండగా సినిమాపై ఇప్పటికే పాజిటివ్ టాక్ వచ్చేసింది. తారక్ మూడు పాత్రలతో తన నట విశ్వరూపాన్ని చూపించేశాడని తెలుస్తుంది. కచ్చితంగా ఈ సినిమాపై అంచనాలు ఉన్నాయి ఆ అంచనాలను అందుకునేలా సినిమా ఉంటుందని అంటున్నారు.



Related Post

సినిమా స‌మీక్ష