కోటి ప్రకటించిన మహేష్, ప్రభాస్.. అల్లు అర్జున్ మాత్రం..!

March 27, 2020


img

కరోనా నుండి దేశ ప్రజలను కాపాడేందుకు ఎవరికి వారే సెల్ఫ్ క్వారెంటైన్ లో ఉండాలని  సూచించారు. ప్రభుత్వ ఆదేశాలను పట్టించుకోకుండా బయటకు వస్తున్న వారిని దేహ శుద్ధి చేసి పంపిస్తున్నారు పోలీసులు. ఇదిలాఉంటే కరోనా వాళ్ళ ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని తెలుస్తుంది. అందుకే ఈ విపత్కర సమయంలో ప్రభుత్వానికి సహకారం అందిస్తున్నారు సినీ తారలు. ఇప్పటికే చాలామంది స్టార్స్ రెండు తెలుగు రాష్ట్రాలకు తమ డొనేషన్స్ ప్రకటించారు. లేటెస్ట్ గా మహేష్ బాబు కోటి రూపాయల విరాళం ప్రకటించగా ప్రభాస్ కూడా కోటి రూపాయలు డొనేట్ చేస్తున్నట్టు తెలుస్తుంది. 

అల్లు అర్జున్ కూడా కోటి పాతిక లక్షలు విరాళం ప్రకటించారు. ఏపి, తెలంగాలతో పాటుగా కేరళకు తన విరాళాలు ప్రకటించారు అల్లు అర్జున్. మెగాస్టార్ చిరంజీవి సినీ పరిశ్రమకు చెందిన పియా కళాకారులకు కోటి రూపాయలు సాయం ప్రకటించారు. సినీ స్టార్స్ తమంతట తాముగా వచ్చి ఇలాంటి టైం లో డొనేషన్స్ ఇవ్వడం వాళ్ళు కేవలం తేరా మీదనే కాదు రియల్ హీరోస్ అనిపించుకునేలా చేస్తున్నారు. 



Related Post

సినిమా స‌మీక్ష