మీకిది తెలుసా.. సరిలేరులో సీన్లు కలుపుతున్నారు..!

January 23, 2020


img

సూపర్ స్టార్ మహేష్, అనీల్ రావిపుడి కాంబినేషన్ లో సంక్రాంతికి వచ్చిన సినిమా సరిలేరు నీకెవ్వరు. దిల్ రాజు, అనీల్ సుంకర నిర్మించిన ఈ సినిమాలో మహేష్ సరసన రష్మిక మందన్న హీరోయిన్ గా నటించింది. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించిన ఈ సినిమా సంక్రాంతి సూపర్ హిట్ మూవీగా నిలిచింది. పోటీగా వచ్చిన అల్లు అర్జున్ అల వైకుంఠపురములో సినిమా కూడా మంచి వసూళ్లు చేస్తుంది.

శుక్రవారం నుండి ఈ సినిమాలో మరిన్ని సీన్స్ యాడ్ చేస్తున్నట్టుగా చిత్రయూనిట్ ప్రకటించారు. ట్రైన్ ఎపిసోడ్ లో రావు రమేష్, మహేష్ ల మధ్య ఒక నిమిషన్నర సీన్ ఒకటి యాడ్ చేస్తున్నారట. ఇక ఒక సాంగ్ లో బిట్ ఒకటి యాడ్ చేస్తున్నట్టు తెలుస్తుంది. రిపీటెడ్ ఆడియెన్స్ కోసం సరిలేరు టీం ఈ ప్లాన్ చేశారు. 



Related Post

సినిమా స‌మీక్ష