మత్తువదలరా టీజర్.. అతినిద్రలో ఏమైంది..?

December 07, 2019


img

ఎం.ఎం.కీరవాణి తనయుడు శ్రీ సింహా హీరోగా తెరకెక్కుతున్న సినిమా మత్తువదలరా. రితేష్ రానా డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమా టీజర్ కొద్ది నిమిషాల క్రితం రిలీజైంది. అతినిద్రలో వ్యక్తీ జీవన పయనంలో ఏం జరిగింది అన్నది సినిమా కథ. సినిమా అంటా సస్పెన్స్ థ్రిల్లర్ అంశాలతో ఉంటుందని తెలుస్తుంది.

ఈ సినిమాలో లీడ్ రోల్ లో శ్రీ సింహా నటిస్తుండగా.. మ్యూజిక్ డైరక్షన్ కీరవాణి మరో వారసుడు కాల భైరవ చేస్తున్నాడు. మైత్రి మూవీ మేకర్స్ సమర్పణలో వస్తున్నా ఈ సినిమాను చిరంజీవి చెర్రి, హేమలత నిర్మిస్తున్నారు. టీజర్ ప్రామిసింగ్ గా అనిపించగా సినిమా ఎలా ఉంటుందో చూడాలి. ఈ మూవీ డిసెంబర్ 25న రిలీజ్ చేస్తున్నారు మేకర్స్. 





Related Post

సినిమా స‌మీక్ష