మణిరత్నంకు గుండెపోటు.. ఆల్ ఈజ్ వెల్..!

June 17, 2019


img

కోలీవుడ్ దర్శకుడు మణిరత్నంకు గుండెపోటు అంటూ సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. కొన్నాళ్ల క్రితం కూడా ఇలానే మణిరత్నంకు హార్ట్ స్ట్రోక్ వచ్చినట్టుగా వార్తలు వచ్చాయి. అయితే అప్పుడు కూడా మణిరత్నం పి.ఆర్ టీం జస్ట్ క్యాజువల్ చెకప్ అని చెప్పుకొచ్చారు. లేటెస్ట్ గా మరోసారి మణిరత్నంకు గుండెపోటు వచ్చిందని హాస్పిటల్ లో జాయిన్ అయ్యారని సోషల్ మీడియాలో హడావిడి మొదలైంది.    

అయితే ఇప్పుడు కూడా మణిరత్నం పి.ఆర్.ఓ మీడియా కన్సల్టెంట్ నిఖిల్ మురుగన్ ఈ వార్తలను ఖండించారు. రొటీన్ చెకప్ తర్వాత మణిరత్నం సార్ ఈరోజు రొటీన్ వర్క్ పై ఆఫీస్ కు వచ్చారు.. ఆల్ ఈజ్ వెల్ అంటూ ట్వీట్ చేశారు. ప్రస్తుతం మణిరత్నం పొన్నియన్ సెల్వన్ అనే టైటిల్ తో భారీ హిస్టారికల్ మూవీ ప్లాన్ చేస్తున్నారు. కోలీవుడ్ స్టార్స్ ఈ సినిమాలో నటిస్తారని తెలుస్తుంది. రిలన్స్ ఎంటర్టైన్మెంట్స్ ఈ సినిమా నిర్మిస్తారని తెలుస్తుంది. 

 


Related Post

సినిమా స‌మీక్ష