తెలంగాణలో కరోనా పరీక్షలు పెంచడంతో పాజిట్ కేసులు కూడా పెరిగాయి. గత 24 గంటలలో 21,118 పరీక్షలు చేయగా కొత్తగా 2,012 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దాంతో రాష్ట్రంలో నిన్నటివరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 70,958కి చేరింది. కానీ వారిలో 50,814 మంది పూర్తిగా కోలుకోవడం చాలా ఊరటనిచ్చే విషయమే. రాష్ట్రంలో ప్రస్తుతం 19,568 యాక్టివ్ కేసులున్నాయని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బుదవారం ఉదయం విడుదల చేసిన హెల్త్ బులెటిన్లో పేర్కొంది. రాష్ట్రంలో జిల్లాలువారీగా నమోదైన కొత్త కేసులు:
జిల్లా |
4-8-2020 |
జిల్లా |
4-8-2020 |
జిల్లా |
4-8-2020 |
ఆదిలాబాద్ |
15 |
నల్గొండ |
49 |
మహబూబాబాద్ |
36 |
ఆసిఫాబాద్ |
0 |
నాగర్ కర్నూల్ |
19 |
మహబూబ్నగర్ |
51 |
భద్రాద్రి కొత్తగూడెం |
52 |
నారాయణ్ పేట |
4 |
మంచిర్యాల్ |
1 |
జీహెచ్ఎంసీ |
532 |
నిర్మల్ |
9 |
ములుగు |
18 |
జగిత్యాల |
27 |
నిజామాబాద్ |
83 |
మెదక్ |
21 |
జనగామ |
0 |
పెద్దపల్లి |
41 |
మేడ్చల్ |
198 |
భూపాలపల్లి |
46 |
రంగారెడ్డి |
188 |
వనపర్తి |
20 |
గద్వాల్ |
48 |
సంగారెడ్డి |
89 |
వరంగల్ అర్బన్ |
127 |
కరీంనగర్ |
41 |
సిద్ధిపేట |
28 |
వరంగల్ రూరల్ |
28 |
కామారెడ్డి |
75 |
సిరిసిల్లా |
10 |
వికారాబాద్ |
6 |
ఖమ్మం |
97 |
సూర్యాపేట |
27 |
యాదాద్రి |
26 |
ఒక్క రోజులో నమోదైన కేసులు |
2012 |
రాష్ట్రంలో నమోదైన మొత్తం కేసులు |
70958 |
మొత్తం యాక్టివ్ కేసులు |
19,568 |
ఒక్క రోజులో డిశ్చార్జ్ అయినవారు |
1139 |
మొత్తం డిశ్చార్జ్ అయినవారి సంఖ్య |
50,814 |
ఒక్క రోజులో కరోనా మరణాలు |
13 |
రాష్ట్రంలో కరోనా మరణాలు |
576 |
ఒక్క రోజులో కరోనా పరీక్షలు |
21,118 |
రాష్ట్రవ్యాప్తంగా జరిపిన కరోనా పరీక్షలు |
5,22,143 |