తెలంగాణలో 2012 కొత్త కేసులు…

August 05, 2020
img

తెలంగాణలో కరోనా పరీక్షలు పెంచడంతో పాజిట్ కేసులు కూడా పెరిగాయి. గత 24 గంటలలో 21,118 పరీక్షలు చేయగా కొత్తగా 2,012 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దాంతో రాష్ట్రంలో నిన్నటివరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 70,958కి చేరింది. కానీ వారిలో 50,814 మంది పూర్తిగా కోలుకోవడం చాలా ఊరటనిచ్చే విషయమే. రాష్ట్రంలో ప్రస్తుతం 19,568 యాక్టివ్ కేసులున్నాయని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బుదవారం ఉదయం విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది. రాష్ట్రంలో జిల్లాలువారీగా నమోదైన కొత్త కేసులు:   

జిల్లా

4-8-2020

జిల్లా

4-8-2020

జిల్లా

4-8-2020

 ఆదిలాబాద్

15

నల్గొండ

49

మహబూబాబాద్

36

ఆసిఫాబాద్

0

నాగర్ కర్నూల్

19

మహబూబ్‌నగర్‌

51

భద్రాద్రి కొత్తగూడెం

52

నారాయణ్ పేట

4

మంచిర్యాల్

1

జీహెచ్‌ఎంసీ

532

నిర్మల్

9

ములుగు

18

జగిత్యాల

27

నిజామాబాద్‌

83

మెదక్

21

జనగామ

0

పెద్దపల్లి

41

మేడ్చల్

198

భూపాలపల్లి

46

రంగారెడ్డి

188

వనపర్తి

20

గద్వాల్

48

సంగారెడ్డి

89

వరంగల్‌ అర్బన్

127

కరీంనగర్‌

41

సిద్ధిపేట

28

వరంగల్‌ రూరల్

28

కామారెడ్డి

75

సిరిసిల్లా

10

వికారాబాద్

6

ఖమ్మం

97

సూర్యాపేట

27

యాదాద్రి

26

 

ఒక్క రోజులో నమోదైన కేసులు

2012

రాష్ట్రంలో నమోదైన మొత్తం కేసులు

70958

మొత్తం యాక్టివ్ కేసులు

19,568

ఒక్క రోజులో డిశ్చార్జ్ అయినవారు

1139

మొత్తం డిశ్చార్జ్ అయినవారి సంఖ్య

50,814

ఒక్క రోజులో కరోనా మరణాలు

13

రాష్ట్రంలో కరోనా మరణాలు

576

ఒక్క రోజులో కరోనా పరీక్షలు

21,118

రాష్ట్రవ్యాప్తంగా జరిపిన కరోనా పరీక్షలు

5,22,143

Related Post