కెసిఆర్ అక్కగారు మృతి

February 21, 2018
img

తెలంగాణా ముఖ్యమంత్రి కెసిఆర్ రెండవ అక్క పి. విమలా బాయి (82) బుధవారం ఉదయం మృతి చెందారు. ఆమె గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. హైదరాబాద్ అల్వాల్ లోని మంగాపురం కాలనీలో ఆమె తన పిల్లల వద్ద ఉంటున్నారు. కెసిఆర్ తో అయన కుటుంబ సభ్యులు, బందువులు అల్వాల్ చేరుకొన్నారు.    మరికొద్ది సేపటిలో అల్వాల్ శ్మశానవాటికలో ఆమె అంత్యక్రియలు జరుగబోతున్నాయి. కెసిఆర్ కు మొత్తం 8 మంది అక్కలు, ఒక అన్న, ఒక చెల్లెలు ఉన్నారు. వారిలో ఈమె రెండవ సంతానం. 


Related Post