మోహిదీపట్నం డివిజన్లో మజ్లీస్ అభ్యర్ధి మాజీ మేయర్ మాజీద్ హుస్సేన్, యూసఫ్గూడాలో టిఆర్ఎస్ అభ్యర్థులు రాజ్కుమార్ పటేల్, మెట్టుగూడ డివిజన్లో రాసూరి సునీత, ఏఎస్ రావునగర్ డివిజన్లో కాంగ్రెస్ అభ్యర్ధి శిరీషారెడ్డి విజయం సాధించారు.
జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాలు-2020 |
మొత్తం డివిజన్లు: 150 |
||
పార్టీ |
ఆదిక్యత |
గెలుపు |
|
టిఆర్ఎస్ |
37 |
2 |
|
మజ్లీస్ |
10 |
1 |
|
బిజెపి |
26 |
0 |
|
కాంగ్రెస్ పార్టీ |
02 |
1 |
|
ఇతరులు |
0 |
0 |