రెండు డివిజన్‌లలో టిఆర్ఎస్‌ విజయం

December 04, 2020


img

మోహిదీపట్నం డివిజన్‌లో మజ్లీస్‌ అభ్యర్ధి మాజీ మేయర్ మాజీద్ హుస్సేన్, యూసఫ్‌గూడాలో టిఆర్ఎస్‌ అభ్యర్థులు రాజ్‌కుమార్ పటేల్, మెట్టుగూడ డివిజన్‌లో రాసూరి సునీత, ఏఎస్‌ రావునగర్ డివిజన్‌లో కాంగ్రెస్‌ అభ్యర్ధి శిరీషారెడ్డి విజయం సాధించారు. 

జీహెచ్‌ఎంసీ ఎన్నికల ఫలితాలు-2020

మొత్తం డివిజన్లు: 150

పార్టీ

ఆదిక్యత

గెలుపు

టిఆర్ఎస్‌

37

2

మజ్లీస్‌

10

1

బిజెపి

26

0

కాంగ్రెస్ పార్టీ

02

1

ఇతరులు

0

0


Related Post