తెలంగాణలో మళ్ళీ పెరిగిన పాజిటివ్ కేసులు

July 14, 2020


img

తెలంగాణలో రెండుమూడు రోజులు కరోనా కేసులు తగ్గినట్లే తగ్గి మళ్ళీ సోమవారం భారీగా పెరిగాయి. ఈసారి రంగారెడ్డి జిల్లాలో అత్యధికంగా 212 కేసులు నమోదవడమే కాకుండా చాలా జిల్లాలలో కొత్త కేసులు బయటపడ్డాయి. కరీంనగర్‌లో 86, మేడ్చల్లో 53, నల్గొండలో 41, ఖమ్మంలో 38, కామారెడ్డిలో 33 కొత్త కేసులు నమోదయ్యాయి. అలాగే 8 జిల్లాలలో 10 అంతకంటే ఎక్కువ కేసులు నమోదయ్యాయి.   

సోమవారం సాయంత్రం వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌ ప్రకారం రాష్ట్రంలో జిల్లాల వారీగా నమోదైన కొత్త కేసులు:  

ఒక్క రోజులో నమోదైన కేసులు

1,550

రాష్ట్రంలో నమోదైన మొత్తం కేసులు

36,221

ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారు

12,178

ఒక్క రోజులో డిశ్చార్జ్ అయినవారు

1,197

మొత్తం డిశ్చార్జ్ అయినవారి సంఖ్య

23,679

ఒక్క రోజులో కరోనా మరణాలు

9

రాష్ట్రంలో కరోనా మరణాలు

365

ఒక్క రోజులో కరోనా పరీక్షలు

11,525

రాష్ట్రవ్యాప్తంగా జరిపిన కరోనా పరీక్షలు

1,81,849


జిల్లా

13-7-2020

జిల్లా

13-7-2020

జిల్లా

13-7-2020

 ఆదిలాబాద్

1

నల్గొండ

41

మహబూబాబాద్

13

ఆసిఫాబాద్

0

నాగర్ కర్నూల్

2

మహబూబ్‌నగర్‌

13

భద్రాద్రి కొత్తగూడెం

10

నారాయణ్ పేట

0

మంచిర్యాల్

1

జీహెచ్‌ఎంసీ

926

నిర్మల్

1

ములుగు

0

జగిత్యాల

0

నిజామాబాద్‌

8

మెదక్

6

జనగామ

10

పెద్దపల్లి

6

మేడ్చల్

53

భూపాలపల్లి

6

రంగారెడ్డి

212

వనపర్తి

1

గద్వాల్

5

సంగారెడ్డి

19

వరంగల్‌ అర్బన్

16

కరీంనగర్‌

86

సిద్ధిపేట

10

వరంగల్‌ రూరల్

8

కామారెడ్డి

33

సిరిసిల్లా

7

వికారాబాద్

3

ఖమ్మం

38

సూర్యాపేట

10

యాదాద్రి

5


Related Post