ఏపీలో 141 కొత్త కేసులు...మరో ముగ్గురు మృతి

June 04, 2020


img

ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటలలో 9,986 మందికి పరీక్షలు చేయగా 141 కరోనా పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. వాటిలో 98 మంది రాష్ట్రంలో నివశిస్తున్నవారు కాగా మిగిలిన 43 మంది వలస కార్మికులు, విదేశాల నుంచి వారున్నారు. గడిచిన 24 గంటలలో కృష్ణా, గుంటూరు, కర్నూలు జిల్లాలో ఒక్కొక్కరు చొప్పున ముగ్గురు కరోనాతో మృతి చెందాఋ. దీంతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 4,112కి చేరగా మరణించినవారి సంఖ్య 71కి చేరింది. ఏపీలో ఇప్పటి వరకు 2,529 మంది కోలుకొని ఇళ్లకు తిరిగివెళ్ళగా మరో 1,512 మంది ఆసుపత్రులలో చికిత్స పొందుతున్నారు.

కోవిడ్ 19 ఇండియా సమాచారం ప్రకారం గురువారం మధ్యాహ్నం 12.00 గంటలకు ఏపీలో 13 జిల్లాలలో కరోనా కేసుల వివరాలు: 

 

          జిల్లా

 

పాజిటివ్

04/06

చికిత్స పొందుతున్నవారు

 

డిశ్చార్జ్

 

 

మృతులు

 

శ్రీకాకుళం

29

18

11

0

విజయనగరం

26

13

13

0

విశాఖ పట్నం

107

33

73

1

తూర్పుగోదావరి

250

184

64

2

పశ్చిమ గోదావరి

135

78

57

0

కృష్ణా

486

130

337

19

గుంటూరు

527

129

390

8

ప్రకాశం

81

14

67

0

కడప

134

20

114

0

కర్నూలు

740

137

577

26

నెల్లూరు

261

78

179

4

చిత్తూరు

272

70

198

4

అనంతపురం

231

63

164

4

వలస కార్మికులు

616

372

244

0

విదేశాల నుంచి తిరిగి వచ్చినవారు

119

115

4

0

మొత్తం

4,112

1,512

2,529

71


Related Post