దేశంలో కరోనా వైరస్ కేసులు పెరుగుతుండటంతో 11 రోజులు ముందుగానే సోమవారం పార్లమెంటు ఉభయసభలు నిరవదికంగా వాయిదా పడ్డాయి. బడ్జెట్ సమావేశాల మద్యలో పార్లమెంటు ఉభయసభలు వాయిదా పడటం కరోనా తీవ్రతకు అద్దం పడుతున్నట్లు భావించవచ్చు.